News
AP Weather: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడి వానలు పడతాయని పేర్కొంది.
Puri Rath Yatra 2025: పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఘనంగా జరుగుతోంది. ఏడాదికోసారి జరిగే ఈ మహావేడుకను తిలకించేందుకు..దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
గోదావరి జిల్లాలో వారాహి అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యం పొందారు.
Jagannath Rath Yatra: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్రలు జరుగుతున్నాయి. ఐతే.. అహ్మదాబాద్లో.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
రాజాం పట్టణంలో జూన్ 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 26 కంపెనీలు, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశాలు. ఎంఆర్ఎఫ్ కంపెనీ ట్రైనీ ...
Amitabh Bachchan's Cyber Fraud Caller Tune: ఎంత పెద్ద సెలబ్రిటీలైనా.. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే.. ప్రజలు ఒప్పుకోవడం ...
Puri Rath Yatra 2025: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా ఘనంగా పూరీ రథయాత్రను జరిపేందుకు ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. పైగా ఈసారి మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
‘వర్గీస్’ పాత్రలో అను అభినయం యూత్ను విశేషంగా ఆకట్టుకుంది. ‘ఆషికి’ తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. 1993లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘తిరుడ తిరుడ’ (దొంగ దొంగ)తో తెలుగు ప్రేక్షకులను పల ...
రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై ఓ యువతి కారు నడుపుతూ హల్చల్ సృష్టించింది. పట్టాలపై కారును గమనించిన లోకోపైలట్ అప్రమత్తమై రైలును అక్కడికక్కడే నిలిపివేశారు. పలు రైళ్ల ...
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో సోలుబాంగ్ గ్రామానికి చెందిన గిరిజన చిన్నారులు ప్రతిరోజూ బోట్లో రిజర్వాయర్ దాటి పాఠశాలకు ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR తర్వాత హృతిక్ రోషన్తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు. బాలీవుడ్లో తొలి సినిమా కావడంతో భారీ అంచనాలు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results