News
వరంగల్ నగరంలో కుండపోత వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు నీటమునిగి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీలో లైవ్ రిపోర్టింగ్ జరుగుతున్న సమయంలో ఒక కుక్క బైక్ పై వెళుతున్న యువకుడిపై దాడి చేసింది. రిపోర్టర్ మాటలాడుతుండగానే ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా మరియు రాయలసీమ ...
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసల మడుగు ప్రాంతంలో ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, పర్యాటకులు పెద్ద ...
మనుషులకే కాదు.. ప్రాణులకూ రకరకాల చట్టాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. అలాంటి.. ప్రపంచ దేశాల్లోని 10 వింత ...
వేములవాడ భీమేశ్వర ఆలయంలో 100వ మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు పారాయణం, ప్రత్యేక పూజలు, భక్తుల సందడి, ఆంజనేయ స్వామి దర్శనం భక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన రాజా గంగారాం దివ్యాంగుడు పట్ల కలెక్టరేట్ సిబ్బంది దారుణంగా ...
చందానగర్లో భారీ చోరి జరిగింది. ఖజానా జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగింది. దుండగులు గన్తో కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల పాటు ...
Crime News: చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దుకాణంలో కాల్పుల కలకలం హైదరాబాద్: చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి పాల్పడ్దారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు ...
భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో కీలకమైన కాంపౌండ్ సెమీకండక్టర్లు , అధునాతన ప్యాకేజింగ్ యూనిట్లపై ఈ చొరవలు దృష్టి సారిస్తాయని అశ్వని వైష్ణవ్ అన్నారు.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారి, ఆంధ్రప్రదేశ్లో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో కొండ్రాయుడి కొండపై తేళ్ల జాతర ఘనంగా జరిగింది. భక్తులు తేళ్లను పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results