News

వరంగల్ నగరంలో కుండపోత వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు నీటమునిగి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వేములవాడ భీమేశ్వర ఆలయంలో 100వ మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు పారాయణం, ప్రత్యేక పూజలు, భక్తుల సందడి, ఆంజనేయ స్వామి దర్శనం భక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.
Crime News: చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దుకాణంలో కాల్పుల కలకలం హైదరాబాద్‌: చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి పాల్పడ్దారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు ...
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారి, ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో నిరాశ ఎదురైంది.
ధర్మస్థల ప్రత్యేక దర్యాప్తు బృందం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్‌తో కూడిన డ్రోన్‌ను మోహరించింది.
ఢిల్లీలో లైవ్ రిపోర్టింగ్ జరుగుతున్న సమయంలో ఒక కుక్క బైక్ పై వెళుతున్న యువకుడిపై దాడి చేసింది. రిపోర్టర్ మాటలాడుతుండగానే ...
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసల మడుగు ప్రాంతంలో ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, పర్యాటకులు పెద్ద ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా మరియు రాయలసీమ ...
భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో కీలకమైన కాంపౌండ్ సెమీకండక్టర్లు , అధునాతన ప్యాకేజింగ్ యూనిట్లపై ఈ చొరవలు దృష్టి సారిస్తాయని అశ్వని వైష్ణవ్ అన్నారు.
శ్రీనివాస్ ఆదిలాబాద్‌లో 'మన దేశ చద్దన్నం' ఫుడ్ సెంటర్ ప్రారంభించి, సంప్రదాయ చద్దన్నం, మిల్లెట్స్ వంటకాలు అందిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిరిగి పరిచయం చేయడం అభినందనీయం.
General Knowledge: విమానాలు నడిపే ముందు పైలట్లు పెర్ఫ్యూమ్, హ్యాండ్ శానిటైజర్ అస్సలు వాడరు. విమాన సిబ్బంది సైతం పెర్ఫ్యూమ్ లకు దూరంగా ఉంటారు. దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ...